"నీకు కాల్మొక్కుతా దొరా!" అనేది ఎంత సంపాదించుకున్నా, ఎంత చదువుకున్నా రక్తం లో జీర్ణించుకుపోయిన తెలంగాణా కవి గాయక కళాకారులు జ్ఞానవంతులకోసం ఒక్కసారి గుర్తు చేద్దాం అని.
కొసమెరుపు: కులాల కంపే లేని తెలంగాణా లో తెరాస 43 మంది (36%) రెడ్లకు, కాంగ్రెస్ 46 మంది(39%) రెడ్లకు ఇస్తే బిసిలను ముఖ్యమంత్రి చేసే బిజేపి 30 మంది (25%) రెడ్లకు ఇచ్చింది 😜😜
No comments:
Post a Comment