Wednesday, September 17, 2014

మా మంచి దొర!!





ఇదీ ఓ సారి చూడండి.

ఎవరేమన్నా మా దొరే మంచోడు, మాట మీద నిలబడేటోడు, ఒకవేళ నిలబడకపోయినా అది ఆంధ్రోళ్ళ కుట్ర కదా తెలబాన్స్?

దీని మీద కట్టా శేఖర్ రెడ్డి, తన బ్లాగు లో అడిగిన మాటలు.

"హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ మరాట్వాడాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతున్నదని, ఇక్కడ సీమాంధ్ర ప్రభుత్వం సెప్టెంబరు 17ను గుర్తించకపోవడం అన్యాయమని నిన్నమొన్నటిదాకా మనమే నిందించాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ కారణాలు చెప్పి ఉత్సవాలకు దూరంగా ఉంటుంది? తెలంగాణ అస్తిత్వం ప్రతీకలను పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్న ప్రభుత్వం రాష్ట్రానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును ఎలా విస్మరించగలదు. మనకు రాని స్వాతంత్య్ర దినం ఆగస్టు పదిహేనును ఘనంగా నిర్వహించే మనం, మనకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబరు 17ను ఎలా విస్మరించగలం? ఇప్పుడు సెప్టెంబరు 17ను జరుపుకోకపోవడం రాజకీయ అవకాశవాదం అవుతుంది. చరిత్రను అవమానించడం అవుతుంది. రాజకీయ పునరుజ్జీవనం గురించి మాట్లాడుతున్నవాళ్లం, మొన్నమొన్నటి వాస్తవాలను ఎలా దాచిపెట్టగలం? "

ఇంతకీ గత ప్రబుత్వం చేసినది మంచి పనా? కాదా?

ఆనాడు మహారాష్ట్ర, కర్నాటక ప్రబుత్వాలు లాగా అప్పటి ప్రబుత్వం ఎందుకు చేయటం లేదని చొక్కాలు చించుకొన్న దొరకు, ఇప్పటి సంది ఏమయినాదే? నిజాం రాణి ని చూడగానే, దొర గారి భక్తి పొంగిందా పాత ప్రభువు మీద?

ఇంతకీ అది నాలుకా, తాటి మట్టా? ఇది కూడా ఆంధ్రోళ్ల మీడియా కుట్రేనా మందు సూదనా & కంపెనీ?


1 comment:

  1. కట్టా శేఖర్ రెడ్డి, అల్లం నారాయణ, గుండు మధుసూధన్, జై గొట్టిముక్కల... వీళ్లంతా మూర్ఖ శిఖామణులు. వీరి గురించి మాట్లాడుకోవడం వేస్ట్.

    ReplyDelete